Header Banner

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

  Sun Jun 15, 2025 08:09        Others

ఇజ్రాయెల్ ఇటీవల టెహ్రాన్ సమీపంలోని సైనిక, అణు స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన తర్వాత ఇరాన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. టెహ్రాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో రెండవ సంవత్సరం MBBS చదువుతున్న కాశ్మీర్‌కు చెందిన తబియా జహ్రా మాట్లాడుతూ, దాడి సమయంలో భూమి కంపించినట్లు అనిపించిందని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నా తమకు భయం వేస్తోందని చెప్పారు. విశ్వవిద్యాలయ అధికారులు శాంతంగా ఉండాలని సూచించినా, ఏ ప్రాంతాలు సురక్షితమో స్పష్టంగా తెలియజేయలేదని ఆమె తెలిపింది.

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

ఇదిలా ఉండగా, మరో విద్యార్థిని అలీషా రిజ్వి వెల్లడించిన వివరాల ప్రకారం, భారత రాయబార కార్యాలయం విద్యార్థుల చిరునామాలు, సంప్రదింపు వివరాలను సేకరిస్తోందని, తరలింపు అవసరమైతే ఉపయోగపడేలా డేటాను సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం టెహ్రాన్ మీదుగా గగనతలం మూసివేయబడి ఉండటంతో విమానాశ్రయం మూసివేయబడింది. విద్యార్థులు భారత్‌కు తిరిగి రప్పించే ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

కంటి చూపు బాగుండాలంటే..! ఈ ఫుడ్స్ తినాల్సిందే!

 

ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల! ముఖ్య తేదీలివే!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SaveIndianStudents #IndiansInIran #StudentEvacuation #RescueOurStudents #IndianEmbassy #TUMSStudents #EvacuateNow #IndiaIranCrisis #BringThemBack #TehranTension